శ్రీ విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ ఘనపాఠీ గారి సూచనతో శ్రీ పిళ్ళారయ్యస్వామి సేవాదళం లోకక్షేమం కోసం సాధుమహాత్మలందరికి ఈ రోజు అన్న ప్రసాద వితరణ జరిగినది మరియు
శ్రీ దెందుకూరి కార్తీక్ ఘనపాఠీ గారి సహాయ సహా కారములతో ఈ రోజు అన్న ప్రసాద వితరణ చాల చక్కగా జరిగినది ..
సహకరించిన భక్తులు, దాతలందరికి ఆ గంగ అమ్మ వారి కృప పాత్రులు కాగలరని కోరుకుంటున్నామము ..
No comments:
Post a Comment