ఈ రోజు చాల విశేషము గా అనేకమంది సాధువులు , ఉదయం 8 గంటలనుంచి నిరంతర ప్రసాద వితరణ పూరి , కూర హల్వా ,బిస్కెట్స్ జరిగినది . అనేకమంది ఈ పూర్తిగా గంగ నది ఓడ్డ్డున శ్రీ గౌరవ్ త్రిపాఠి జి ధర్మ పత్ని శ్రీమతి రచన త్రిపాఠి జి గార్ల సహకారములతో
నిత్యాన్నదానం జరిగినది , అన్నదాత సుఖీభవ
మేఘంనుంచి జాలువారిన ప్రతి చినుకూ ముత్యం కాకపోయినా- ఏ చిన్ని మొలకకో ప్రాణం పోస్తుంది. ఎండు ఆకైనా ఒకరి కడుపు నింపేందుకు విస్తరిగా మారుతుంది. ఈ విశాల సృష్టిలో పుట్టిన ప్రతీ జీవి బతుక్కీ ఒక అర్థమూ, పరమార్థం ఉంటాయి. అది తెలుసుకున్నవారి జీవితం చరితార్థమవుతుంది
సహకరించిన భక్తులు, దాతలందరికి ఆ గంగ అమ్మ వారి కృప పాత్రులు కాగలరని కోరుకుంటున్నాము ..
నిత్యాన్నదానం జరిగినది , అన్నదాత సుఖీభవ
సహకరించిన భక్తులు, దాతలందరికి ఆ గంగ అమ్మ వారి కృప పాత్రులు కాగలరని కోరుకుంటున్నాము ..
No comments:
Post a Comment