3 రోజుల నుంచి హరిద్వార్ లో
కరోనా వైరస్ ఎక్కువ అగుచున్నవి కావున మేము స్వయంగా మన ఆశ్రమము లో భోజనం వండి గంగ నది వద్దకు తీసుకొని వెళ్లి సాధుమహాత్మలందరికి పండ్లు , వేడి వేడి గా భోజన ప్రసాద వితరణ జరిపించినాము ఈ రోజు ప్రసాద వితరణకు సహకరించినవారు
మాసాంతకుల గోత్రస్థులు శ్రీమతి & శ్రీ గందె భ్రమరాంబ - ఉమా శంకర్ ( వరంగల్( తెలంగాణ ) వాస్తవ్యులు) దంపతుల కుమార్తె అల్లుడు బుధనకుల గోత్రస్థులు శ్రీమతి & శ్రీ వెలగందుల ధవళ -గోపినాథ్ దంపతులు మరియు వారి కుమారుడు ఆకాష్ .(జార్జియా (అమెరికా) వాస్తవ్యులు)
సాధువుల ఆశీర్వాదములు వీరికి కలగాలని కోరుకుంటున్నాము
గంగ మాత వర ప్రసాద సిద్ధిరస్తూ ..... జై శ్రీ గణేష్ . .. ..
No comments:
Post a Comment