ఈ రోజు అన్న ప్రసాద సమర్పకులు
పూజ్జ్యనీయులైన శ్రీ పసుమర్తి లక్ష్మి నరసింహం గారు కాశ్యపస గోత్రికులు
స్వర్గీయ పసుమర్తి ఆదినారాయణ , అరుంధతమ్మ గార్లు , కూచిపూడి వాస్తవ్యులు . పేరుమీద అన్నప్రసాద వితరణ చేసినారు వీరి కుటుంబమునకు ఆయు ఆరోగ్య దన సంపదలను ఇవ్వాలని ఆ గంగ అమ్మవారిని కోరు చున్నాము ..
... జై శ్రీ గణేష్ ,జై గంగ మాత కి జై
వీరి గురుంచి ఒక చిన్నమాట
లక్ష్మి నరసింహం గారు కుటుంభం నిజం గా కలియుగంలో నేను చుసిన కుటుంబములలో
చాల విశేషం తండ్రి గారి మాట ఎప్పడు కూడా జావ దాటని కొడుకు కొడాళ్ల్లు వీరి పెద్ద లందరికి శత కోటి వందనాలు .. ఎంతో సంస్కారం వంతమైన కుటుంభం .
ఒక చిన్నాపాటి పద్యం గుర్తుకు వస్తుంది
పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!
ఈ విషయంలో పుజ్జయనీయులైన శ్రీ పసుమర్తి లక్ష్మీ నరసింహం గారు ఎంతో పుణ్యత్ములు
ఈ కుటుంబం ఎంతో ఆదర్శం మనకి అని న ఆలోచన జై శ్రీ గణేష్ .
No comments:
Post a Comment